News
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, అర్చకులు, వేదపండితులు పాల్గొని మహాసంకల్పం పఠించారు.
గుజరాత్లో ఇవాళ ఉదయం బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. బ్రిడ్జ్ కూలిన డ్రోన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Panchangam Today: నేడు 09 జులై 2025 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ఆషాడ ...
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. అధికారులు వారి మృతి ధృవీకరించారు. కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగ ...
పూరిలో జగన్నాథుడి రథ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్నిరోజులుగా విదేశీలో పర్యటన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు దేశాలకు వెళ్తున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా నమీబియాకు చేరుకున్నారు. అక్కడ ఆఫ్రికన్ డ్రమ్స్ వాయించి సందడి చేశా ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
జిల్లాలోని అడవుల్లో ప్రకృతి సిద్దంగా ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న వీటిని కొందరు అటవీ ప్రాంతం నుండి సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉపాధిని కూడా పొందుతున్నా ...
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త జగన్ టాటూ తన గుండెలపై వేసుకొని కనిపించారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results