News

శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, అర్చకులు, వేదపండితులు పాల్గొని మహాసంకల్పం పఠించారు.
గుజరాత్‌లో ఇవాళ ఉదయం బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. బ్రిడ్జ్ కూలిన డ్రోన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. అధికారులు వారి మృతి ధృవీకరించారు. కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగ ...